మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని పాలజ్ గ్రామ శివారులో రైతులు పొలం పనులు చేస్తున్నారు. చినుకులతో మొదలైన వాన ఒక్కసారిగా జోరందుకుంది. ముగ్గురు రైతులు సమీపంలో ఉన్న చెట్టు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం మూడుగంటల వరకు ఎండ దంచికొడుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా మహాసముద్రం, లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తరిస్తూ మరో రెండు రోజుల్లో
గత మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి విలవిలలాడిన భాగ్యనగర్ వాసులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణకు మరో వాన గండం పొంచి ఉందని తెలిపారు.
హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపించాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంటిలోకి రావడంతో లోతట్టు ప్రాంతాల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాగల 24 గంటల్లో పలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, క�