మతం ముసుగు లో రాజకీయాలు చేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీ.రామారావు పునరుద్ఘాటించారు.
Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు.
Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దసరా రోజు సచివాలయ నిర్మాణానికి పనులు మొదలు కానున్నాయి. హుసేన్ సాగర్ ఒడ్డున పాత సచివాలయ స్థానంలోనే
నూతన అధునాతనమైన సెక్రటేరియట్ భవన నిర్మాణానికి గాను తెలంగాణ ప్రభుత్వం గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో
ప్రగతి భవన్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ అండ్ బీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పాత సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. నూతన సచివాలయ డిజైన్లను..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రాష్ట్ర సచివాలయం నమూనా ఖరారైంది. ఈ మేరకు తాజాగా నూతన సెక్రటరీ నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని...