ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు విపరీతంగా టారీఫ్ రేట్లను పెంచిన సంస్థ.. ఇక వినియోగదారుల శ్రేయస్సు కొరకు ప్రయత్నాలు ఆరంభించింది. వినియోగదారులు ఎయిర్టెల్ను విడవకుండా.. వారిని ఆకర్షించేందుకు రీఛార్జ్లతో పాటుగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందుకోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీస
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.777 ప్లాన్ను మళ్లీ సబ్స్క్రైబర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ గతంలో ఉన్నదే అయినప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఈ ప్లాన్కు బ్రేకులు వేసింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు దాదాపు తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఇదే ప్లాన్ను ఇప్పు�