తెలుగు వార్తలు » new delhi
ఒకప్పుడు కరువుసీమ. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకునే స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు నేషనల్ అవార్డ్ వరించింది. మరోవైపు కేవలం రెండేళ్లలోనే..
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేసేవరకూ తమ పోరు ఆగదని రైతు సంఘాలు తేల్చి చెప్పేశాయి. అంతేకాదు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా..
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ట్విట్టర్' ఇండియా పాలసీ విభాగం అధినేత మహిమా కౌల్ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చేనెలలో ఆమె పూర్తిగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రస్తుతం కౌల్, భారత్తోపాటు
రిపబ్లిక్ డే రోజున రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన విరమించేంది లేదని రైతు సంఘాలు తెల్చి చెప్పాయి..
అల్పార్టీ మీటింగ్ ఒక రొటీన్గా మారిందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు. ఇక్కడ మాట్లాడుకున్న అంశాలు అమలు కావడం లేదని..
జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున సందర్శకులకు అనుమతి లేకున్నా,..
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆకాశవాణి భవన్లో అగ్నికీలలు చెలరేగాయి. 101 గదిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి...
భారతదేశానికి ఒకే రాజధాని ఉండటమేమిటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలదీశారు. సువిశాల భారతావనికి 4 రాజధానులు..
మనదేశంలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ పంజా విసురుతుంది. రాజస్తాన్ లో కాకుల మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ తాజాగా 12 రాష్ట్రాల్లోకి విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం...
దేశరాజధానిలో 73వ ఆర్మీ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆర్మీడే పురస్కరించుకుని అధికారులు, సైనికులు, సిబ్బంది,..