Coronavirus in France: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ మహమ్మారి ఐరోపా దేశాల్లో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఫ్రాన్స్లో గత 24 గంటల్లో..,
మెల్లమెల్లగా మరోసారి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదై ఢిల్లీలో ఇప్పుడు క్రమంగా పెరగడం మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 3,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. నిత్యం పాజిటివ్ కేసులు సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,817 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,406 పాజిటివ్ కేసులు నమోదు.
లాక్డౌన్ ముగింపు తేదీ దగ్గరపడుతున్నా కూడా.. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. అటు మరణాల విషయంలో కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మంగళవారం నమోదైన కే�
చైనాలో కరోనా మళ్ళీ జడలు విప్పుతోంది. కేవలం మూడు వారాల్లో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో చైనీయులు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివస్తున్నారు. వీరిలో అనేకమందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. ఈ ఇంపోర్టెడ్ కేసుల కారణంగా చైనా తిరిగి రెండో విడత కరోనాతో తల్�