India, Pakistan exchange lists of nuclear installations: ఢిల్లీ, ఇస్లామాబాద్లలోని భారత్, పాకిస్తాన్ దౌత్యవేత్తలు తమ దేశాల అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం
అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభించారు.
భారత్లో క్రికెట్ ను మరో లెవల్కి తీసుకెళ్లింది ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ సరికొత్త ఫార్మాట్లోకి మారబోతోందని సమాచారం.
న్యూజిలాండ్ కేబినెట్లో ఓ భారతీయ మహిళకు చోటు దక్కింది.. ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్ మంత్రివర్గంలో భారతీయ మహిళ ప్రియాంక రాధాకృష్ణన్కు చోటు లభించింది.. న్యూజిలాండ్లో మంత్రి పదవి సంపాదించుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పారు ప్రియాంక.. 41 ఏళ్ల ప్రియాంక రాధాకృష్ణన్ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగ�
దసరా పండుగ సీజన్ వస్తోంది. ఇక రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో మరింత జాగ్రత్తలు అవసరం. అందుకే ఇండియన్ రైల్వేస్ మరిన్ని కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతోంది.
మూడేళ్ల క్రితం టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సమాచార హక్కు చట్టంతో ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ డ్రగ్స్ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది?
దేశంలో కరోనా వైరస్ కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. అటు కర్ణాటకలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 8,324 కొత్త కేసులు నమోదయ్యాయి.