Shri Ramayana Yatra: భారత్-నేపాల్ మధ్య నడిచే మొట్ట మొదటి పర్యాటక రైలు ఇది. శ్రీరాముడు జన్మించిన ప్రాంతం నుంచి మొదలై, ఆయన జీవితానికి సంబంధించిన, నడయాడిన అనేక ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఈ ట్రైన్ను ప్రారంభించారు.
నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులందరూ చనిపోయినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
బుడ్డొడ్డు బుడ్డొడ్డు..అన్నారంటే..అనేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలోని డైలాగ్..కానీ, ఇక్కడ ఓ బుడ్డొడ్డు ఏకంగా గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని చూశారా..
PM Modi Nepal Visit: PM మోడీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కలిసి మాయా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అశోక స్తంభంపై దీపం వెలిగించారు. అదే సమయంలో..
ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఈ నెల 16న నేపాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవికి ప్రత్యేక పూజలు....
రాహుల్ మరోసారి రాజకీయ చిక్కుల్లో పడ్డారా..? బలమైన అస్త్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అందించారా..? రాహుల్ ఎప్పుడు విదేశాల్లోకి వెళ్లినా ఏదో వివాదం..! గతంలో లండన్ పర్యటన చేయడం.. ఆ తర్వాత పాకిస్తాన్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి వరుస విదేశీ పర్యటనలతో బిజీ అవుతున్నారు. ఈ ఏడాది తన తొలి విదేశీ పర్యటనలో ప్రస్తుతం యూరప్లో ఉన్న ప్రధాని, పొరుగున ఉన్న నేపాల్ను, ఆపై జపాన్ను కూడా సందర్శించనున్నారు.