రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.40 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. అనంతరం వెంకటాచలం అక్షర విద్యాలయంలో పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంటక�
నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రసార భారతి ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే నెల్లూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.