నెల్లూరు(Nellore) జిల్లాలో జరిగిన కావ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమించలేదన్న కారణంతో కావ్యను సురేశ్ తుపాకీ తో కాల్చి, తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మృతదేహాలను....
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దోపిడీలు, దుర్మార్గాలు పెరిగిపోయాయని నెల్లూరు(Nellore) జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కోర్టులకే భద్రత లేకపోతే ప్రజలకు ఏం భద్రత..
సాధారణంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్తారు. కానీ ఈ దొంగతనం మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఈ దొంగతనం ఎక్కడ జరిగిందో తెలిస్తే మీరూ హవ్వా ఇదేం పని అని అంటారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి...
Nellore Crime News: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి మద్దూరుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు
నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భార్గవ్ అనే వ్యక్తిపై చేతబడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.