‘సాహో’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ ఇమేజ్ దృష్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టింది. హిందీలో కాస్త కలెక్షన్లు ఫరువాలేదనిపించినా..మిగిలిన భాషల్లో సినిమా వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. తన కుటుంబ సభ్యుడు, మరోక ప్రెండ్ వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావడంతో సినిమా కోసం ప�
ఇది మాములు మ్యాజిక్ కాదండి. డివైడ్.. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్�
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంత
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాహో’ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్లభారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల అంచనాలకు ‘సాహో’ పూర్తి స్థాయితో అందుకోలేకపోయింది. సినిమా రివ్యూల మాట ఎలా ఉన�
హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ దూసుకుపోతుంది. విడుదలయిన రెండు రోజుల్లోనే 205 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కాగా సాహోపై విమర్శల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే సాహోలోని ఒక సాంగ్లో వాడిన ఆర్ట్ వర్క్ మరొకరిది అంటూ లీసారే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ�
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద సెంచరీ కొట్టింది. ఈ చిత్రం ఓపెనింగ్ రోజున రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ మిక్డ్స్ టాక్ అందుకుంది. ‘బాహుబలి’ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన సిని�
ఆగస్టు 30.. ఈరోజు కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్తోపాటు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్లో తొ�
బాలీవుడ్ ఈర్ష్యపడేలా, హాలీవుడ్ను తలపించేలా.. సూమారు 300 కోట్ల భారీ బడ్జెట్తో భారీ యాక్షన్ సీన్స్తో తెరకెక్కిన క్రేజీ ఫిల్మ్ సాహో ఈ రోజు రిలీజయ్యింది. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ సంగారెడ్డి పట్టణం నటరాజ్ థియేటర్లో సాహో సినిమాను చూసేందుకు థి�
టైటిల్ : ‘సాహో’ తారాగణం : ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు సంగీతం : తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్షా, జిబ్రాన్ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజీత్ విడుదల తేదీ: 30-08-2019 ‘బాహుబలి’ సిని�
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్�