Body of Indian student: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ మృతదేహం 20 రోజుల అనంతరం సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. అయితే,
అక్కడ దండయాత్ర.. ఇక్కడ గుండెకోత.. ఉక్రెయిన్పై రష్యా(Russia Ukraine War) నిప్పుల వానకు కన్నడవాసి నవీన్ శేఖరప్ప(Naveen) చనిపోవడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరవుతోంది...
Pawan Kalyan: ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు
యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి మొదట తెలుగులో కంటే హిందీలో పేరు తెచ్చుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా కంటే ముందు బాలీవుడ్లో సినిమాలు చేశాడు.
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్త.. అల్లుడిని హత్య చేసింది. రామంతపూర్ కేసీఆర్ నగర్ లోని ఇంటికి వెళ్లిమరీ అత్త అనిత అల్లుడు నవీన్ ని చంపేసింది. కాగా, నవీన్ కు – అనితకు కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. ఈక్రమంలో ఆరు నెలల క్రితం అనిత.. తన కూతురును నవీన్ కు ఇచ్చి పెళ్లిచేసింది. అయితే, ప
ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. మెలియాపుట్టి మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ద్విచక్రవాహనం పై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు ఎర్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది.
లోకనాయకుడు కమల్హాసన్పై నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసిన మీరా.. కమల్ హాసన్ అనుకున్నది సాధించారంటూ ట్వీట్ చేసింది. ‘కోలీవుడ్లో నెపోటిజం పీక్స్లో ఉందని నిజమ�
ఏపీలో సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు అంకమరావుతో సహా నలుగురి అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిని విచారించిన పోలీసులు నివ్వెరపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ గ్యాంగ్ ఏకంగా 32 అత్యాచారాలు, నాలుగు హత్యలు చేసినట్లు తేలింది. కృష్ణాజిల్లా చంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరు అంకమర
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేది౦చారు. రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శ్రీధరణిని హత్యచేసి౦ది తానేనని ని౦దితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడి౦చారు. రాజుకు మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు సహకరి౦చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవర౦ మ౦డల౦ చ౦ద్రాలకు చె౦దిన పుట్లూరి �