రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా డేంజరస్. తెలుగులో 'మా ఇష్టం' , హిందీలో 'ఖత్రా' అనే టైటిల్ తో విడుదలవుతున్న ఈ సినిమాకు అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరల తగ్గింపు పై ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య జరుగుతున్న యుద్ధం తెలుగు సీరియల్ తలపిస్తూ.. కొనసాగుతూనే ఉంది. సినిమా టికెట్స్...
టాలీవుడ్ హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు
Natti Kumar Comments: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలనాలకు కేరాఫ్గా మారుతోంది. 'మా' అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వేడీ ఇంకా చల్లారకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. కరోనా..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మర్డర్ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని మొదటినుంచి ఆరోపణలు వస్తున్నాయి.
టాలీవుడ్ దర్శక నిర్మాత నట్టికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన 'డి.ఎస్.జె' సినిమా నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ సినిమాలో నట్టికుమార్ తనయి హీరోయిన్ గా,..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాపై దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత నట్టికుమార్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. సినిమాను సినిమా లాగ మాత్రమే చూడాలని.. చట్టాలకు లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎవ్వరి మనోభావాలను కించపరచే విధంగా సినిమ�