Rahul Gandhi - ED: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి నిన్న రాహుల్ను..
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండాతో పాటు రెండు జెండాలను పట్టుకున్నారా? జాతీయ రాజకీయాల కోసం కొత్త పార్టీ పెడుతున్నారా?
ఢిల్లీలో మకాం వేసి మరీ బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు తెలంగాణ CM KCR. భావసారూప్యత గల ప్రాంతీయ రాజకీయ నేతలను KCR కలుస్తున్న తీరు దేశ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు..
పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చి వేసి.. కొత్త రక్తాన్ని ఎక్కించడం, యువతకు పెద్ద పీట వేయడం వంటి పీకే సూచనల్లో కొన్నింటిని తీసుకుని మరికొన్నింటిని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత ఎవరన్న అంశంపై కనీస ప్రస్తావన లేకుండానే శిబిర్ ముగిసింది.
CM KCR: సీఎం కేసీఆర్ అ ఒక్క విషయంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు మోదీ (Modi)పై విమర్శలు, తీవ్ర..
దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ప్లీనరీ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ప్రశాంత్ కిశోర్ తాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా కూడా ట్వీట్ చేశారు. తమ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని సూర్జేవాలా పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ కి
ఈ మధ్య ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు.. కాస్తా శృతిమించుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థి పార్టీలకు టీవీ9 క్రాస్ ఫైర్లో అనేక ప్రశ్నలు సంధించారు.