రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 119 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్లోని..
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు మరో అవార్డు దక్కింది. గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా కేంద్రం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ గ్రామీణ్లో...
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. జాతీయ అవార్డు-2020 కోసం ఉపాధ్యాయుల ఎంపిక నిమిత్తం రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
నిన్న 66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలు కూడా ఎక్కువ అవార్డులు దక్కించుకోవడం విశేషం. ఇక ఈసారి ఏకంగా 7 తెలుగు సినిమాలు వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి. ఇందులో మహానటి సినిమా రెండు అవార్డులు పొందింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ న�
శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మహానటి చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ అవార్డు తనకు రావడంపై కీర్తి సురేష్ స్పందించింది. ఉత్తమ నటి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని..ఈ అవార్డును తన అమ్మకు అంకితమిస్తున్నట్లు మ�
కొద్దిసేపటి క్రితం 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం, అ, చి.. ల..సౌ చిత్రాలుకు అవార్డులు దక్కడం విశేషం. అటు ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ ఎంపికయ్యారు. ఇ�