Jyotiraditya Scindia Facebook Hacked: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినేట్లో జ్యోతిరాధిత్య సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా బుధవారం సాయంత్రం ప్రమాణం
Central Government: కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్వేవ్కరోనా వైరస్ నేపథ్యంలో అటు రైతులకు, ఇటు సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. అన్నదాతలకు.
కరోనా కారణంగా వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం కూడా కుదేలైపోతోంది. గత సంవత్సరం మార్చిలో మొదలైన కరోనా మోత.. రెండో ఏడు కూడా కొనసాగుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడబోతున్నది.
పెట్రో భారం సామాన్యునిపై బండమోపుతోంది. బండి తీసుకుని రోడ్డెక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. అయితే.. ఈనాటి రోజు వారీ పెట్రో భారానికి బీజమెప్పుడు పడింది? ఈ పాపకార్యంలో ఎన్డీయే, యూపీఏల వాటా ఎంత?
కేంద్రం ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. కుటుంబంలో ఫించన్ తీసుకునే వారికీ ప్రయోజనం చేకూరేలా మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్...
దేశంలోని పాపులర్ సీఎంల లిస్ట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టింది. దీనితో పాకిస్తాన్ తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో మరోసారి భారత్పై ఎదురుదాడికి దిగింది. మోదీ ప్రభుత్వంపై మండిపడు�
రూ.2వేల నోట్లు త్వరలో రద్దు అవుతాయంటూ గత కొన్ని నెలలుగా వినిపిస్తోన్న వార్తలకు చెక్ పడింది. ఈ నోట్లను రద్దు చేసే ఆలోచన లేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొత్త డిజైన్తో ఆ నోట్లను తీసుకొస్తుంది. నకిలీ నోట్లకు అడ్డువేసే క్రమంలో కొత్త రూ.2వేలతో పాటు రూ.500నోట్లను
జాతీయ పౌరసత్వ బిల్లును మార్చేందుకు బిల్లు తీసుకువచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. బిల్లు అవసరం లేదంటూ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ, అమిత్షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగమే పౌరసత్వ బిల్లులో మార్పులు, చ�
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి వినూత్న నిర్ణయాలతో దేశ అభివృద్దే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు మాదిరిగా ప్రధాని మోదీ నుంచి వచ్చిన మరో గొప్ప ఆలోచన ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’.. ఇక ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం ఏంటి.? దీనిని ఎలా అమలు చేస్తారు.? విధివిధానాలు ఏంటనేది