తెలుగు వార్తలు » Narcotics
అక్రమార్కులపై నిఘా పెట్టిన భారత రక్షణ దళం మరో విజయం సాధించింది. భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలో డ్రగ్స్ వినియోగంలో టాప్ టెన్ నగరాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ చేరింది. గతంలో డ్రగ్స్కి కేంద్రంగా భావించే ముంబయిని వెనక్కి పడేసిన న్యూఢిల్లీ..