Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నరసరాపురం(Narasapuram)లో జరిగే మీటింగ్ కు వెళ్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ముందుగా రాజమండ్రి..
Pawan Kalyan: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) నరసాపురం(Narasapuram)లో నిర్వహిం మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కులాలను విడగొట్టి పాలించే విధాన్ని మార్చుకుని..
Janasena Party: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) నరసాపురం(Narasapuram)లో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి..
Variety Fish: మత్స్యకారుల వలకు భారీ కచ్చిడి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ చేప ప్రత్యేకతలు తెలుసుకుందా పదండి..
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగ్గర 332 కోట్ల రూపాయలతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర..
Money in car Dickey : రోజువారీ తనిఖీల్లో భాగంగా వాహనాలను ఆపి చెక్ చేస్తోన్న నెల్లూరు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై..
గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందిం. తనకు నియోజకవర్గంలో పర్యటించడానికి భద్రత పెంచాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి విన్నవించుకున్న నేపథ్యంలో ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని న�
ఏలూరు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లోకి కేఏ పాల్ ప్రవేశించాక ప్రజలు కాస్త ఎంటర్టైన్మెంట్ ఫీలయ్యారు. తన మార్కు విమర్శలతో టీడీపీ, వైసీపీలను చెడుగుడు ఆడుకున్న పాల్… తన విచిత్ర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచార�
పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పింది. నరసాపురంలో ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు అదుపుతప్పి పంట కాలువలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న స్థానికులు విద్య
భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నామినేసన్ను అధికారులు తిరస్కరించారు. సమయం మించిపోయిన తర్వవాత రావడంతో అధికారులు తిరస్కరించినట్టు తెలుస్తోంది. భీమవరంలో నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ ఆలస్యంగా వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న సమయంలో నామినేషన్ వేసిన పాల్ భీమవరం అసెంబ్