తెలుగు వార్తలు » Narasapuram
Money in car Dickey : రోజువారీ తనిఖీల్లో భాగంగా వాహనాలను ఆపి చెక్ చేస్తోన్న నెల్లూరు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై..
గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందిం. తనకు నియోజకవర్గంలో పర్యటించడానికి భద్రత పెంచాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి విన్నవించుకున్న నేపథ్యంలో ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని న�
ఏలూరు: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్గా సాగుతున్న ఏపీ రాజకీయాల్లోకి కేఏ పాల్ ప్రవేశించాక ప్రజలు కాస్త ఎంటర్టైన్మెంట్ ఫీలయ్యారు. తన మార్కు విమర్శలతో టీడీపీ, వైసీపీలను చెడుగుడు ఆడుకున్న పాల్… తన విచిత్ర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల ప్రచార�
పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పింది. నరసాపురంలో ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు అదుపుతప్పి పంట కాలువలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న స్థానికులు విద్య
భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నామినేసన్ను అధికారులు తిరస్కరించారు. సమయం మించిపోయిన తర్వవాత రావడంతో అధికారులు తిరస్కరించినట్టు తెలుస్తోంది. భీమవరంలో నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ ఆలస్యంగా వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న సమయంలో నామినేషన్ వేసిన పాల్ భీమవరం అసెంబ్
తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిన నటుడు నాగబాబు, ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నరసాపురం నుంచి ఆయన ఎంపీ బరిలో ఉండగా.. తన నామినేషన్ను పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అందులో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను రూ.41కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అద�
విజయవాడ: జనసేన పార్టీలో చేరిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందు సిద్ధమేనని అన్నారు. పవన్తో కూడా అదే మాట చెప్పానని తెలిపారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని అన్నారు. పవన్ కల్యాణ్�
నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కండువాను ఆయన కప్పుకోనున్నారు. ఈ రోజు నాగబాబు జనసేనలో చేరనున్నారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అలాగే నరసాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన తరఫున నాగబాబు పోటీ చేయనున్నారని ఆ పార్టీ వెల్లడించింది. కాగా పవన్ కల్యాణ్ పార్టీ ప్రా�