తెలుగు వార్తలు » Nara Chandra babu Naidu
NTR 25th Death Anniversary: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా…
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వేవ్ ఎలా కొనసాగిందో తెలిసిందే. జగన్ గాలిలో టీడీపీలోని మహామహా నాయకులు, రాజకీయ ఉద్దండులు పత్తా లేకుండా పోయారు. అరడజనుకు పైగా మినిస్టర్స్ దారుణ ఓటమి చవిచూశారు. మిగిలిన రాష్ట్రమంతటా పక్కనపెడితే.. ముఖ్యంగా రాయలసీమలో జగన్ సింహనాదం చేశారు. కడప, కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప�
తాను రేపు పోలవరంలో పర్యటించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను పోలవరం వెళితే తప్పేమిటని ఈసీని ఉద్దేశించి ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అన్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలలో తెలుగుదేశం విజ�
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు