ఆ కాలనీవాసులకు వారంటే పడదో ఏమో తెలియదుగాని.. పెళ్లి బ్యాండును తమకాలనీకి రావొద్దని హెచ్చరించారు. అదేమీ పట్టని పెళ్లిబ్యాండు అక్కడి నుంచే వెళ్లింది. ఆతర్వాత ఘర్షణ చెలరేగింది..
ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరు ఏం చేయలేరంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan). నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు..
రథసప్తమి వేళ సూర్యనారాయణ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. దేశవ్యాప్తంగా భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణాలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో కోటవీధికి చెందిన తండ్రి, కొడుకు అత్మహత్యలకు పాల్పడ్డారు. తమ పొలంను ఎలాంటి హక్కు లేని
సీఎం జగన్ కు... తాగుబోతుల విన్నపం ..! ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ కాగా ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది...
25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం ఎలా? ఇదీ సీపీ నేతలచాలెంజ్. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా.. అక్కడ మాత్రం పాగా వేయలేకపోయారు.