తెలుగు వార్తలు » Nandyal
సీఎం జగన్ కు... తాగుబోతుల విన్నపం ..! ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ కాగా ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది...
25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం ఎలా? ఇదీ సీపీ నేతలచాలెంజ్. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా.. అక్కడ మాత్రం పాగా వేయలేకపోయారు.
నంద్యాల కౌలూరు వద్ద ఈ నెల 3న రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారిని నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డెడ్బాడీ కలకలం రేపింది. ఆర్టీసీ డ్రైవర్ ఇంటి వాటర్ ట్యాంక్లో మృతదేహం వెలుగుచూసింది. ఒంటిపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్థారించారు. నంద్యాల దేవనగర్లోని ఆర్టీసీ డ్రైవర్ అల్లా భాకాస్ ఇంటి వాటర్ ట్యాంక్ లో మృతదేహం బయటపడ్డం ఇంట్లోని వాళ్లని ఒక్కసారిగా గగుర్పాటుకు గ�
నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. దీంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తమడపల్లె గ్రామం వద్ద రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లుడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని
నంద్యాలలో బీరు సీసాల లోడుతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైంది. ఇంజిన్లో చెలరేగిన మంటలు స్వల్ప వ్యవధిలో లారీ అంతా వ్యాపించాయి. లారీలో ఉన్న సరుకు బీరు సీసాలు కావడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిశాయి. మంటల ధాటికి సీసాలు పగిలిపోయి గాజు పెంకులు వేగంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి దూసుకువచ్చాయి. �
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఏప్రిల్ 3న హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. 1950 జూన్ 4న జన్మించిన రెడ్డి పలు పార్టీల్లో పని చేశారు. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. పైపుల రెడ్డిగా పేరు గడించిన ఎస్పీవై రెడ్డి.. నంది గ్రూప్ �