తెలుగు వార్తలు » Nandikotkuru
బీజేపీ-జనసేన నిన్న రామతీర్థం యాత్ర చేపట్టడం, సదరు ర్యాలీని అడ్డుకుంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు, నేతల గృహనిర్భంధాలు..
వైసీపీ యువనాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తే...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన వారిలో నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. అయితే ఇటీవల ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఊపిరి ఉన్నంత వరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని.. జగనన్నతో నే నడుస్తానని స్పష్టం చే�