ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో శుక్రవారం ఓ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. 14 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా కొద్ది దూరంలోనే కొండ చరియలు విరిగిపడడం ప్రారంభమైంది.
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు..
అత్యంత ప్రమాదకారి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష సర్పాలు సమీపంలోని గ్రామాల్లోని ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో.. ఇన్నాళ్లు మద్యం అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో.. సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే దాదాపు నలభై రోజులుగా మద్యం ముట్టకుండా ఉన్న వారంతా ఎప్పుడెప్పుడు తాగుదామా అన్న ఆతృతతో ఉన్నారు. అంత