మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్పూర్ జిల్లాలోని మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో అకస్మాత్తుగా ఓ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో ఉన్న ఐదుగురు..
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాగ్పూర్ జిల్లాలోని మానస్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.