తెలుగు వార్తలు » nagpur
బీజేపీ మిత్ర పక్షమైన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ) కూడా రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. రాజస్తాన్ లోని నాగౌర్ కి చెందిన ఎంపీ హనుమాన్ బేనివాల్ నేతృత్వంలోని ..
రాజకీయాలతో బిజీబిజీగా ఉండే మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. అనిల్ దేశ్ ముఖ్, ఆయన భార్య ఆదివారం నాగ్పూర్లో..
సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే తల్లినే మోసగించాడో ప్రబుధ్ధుడు. ఆమెకు రూ. 2.5 కోట్ల మేర టోకరా వేశాడు. తపస్ ఘోష్ అనే 49 ఏళ్ళ ఈ ఛీటర్ ను నాగపూర్ పోలీసులు..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య కోడిగుడ్డు కూర చిచ్చుపెట్టింది. భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర చేయలేదని స్నేహితుడిని హత్య చేశాడు.
తెలుగు ప్రజలకు ఇది శుభవార్త. వచ్చే ఐదేళ్లలో కొత్తగా ఐదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రాల మధ్య దూరాన్ని తక్కించాలనే లక్ష్యంతో నిర్మిస్తోన్న ఈ రహదారుల వల్ల.....
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలన్ని ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా
మహారాష్ట్రలోని నాగపూర్లో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల కాలానికి ఓ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు వందల్లో కాదు.. వేలల్లో వచ్చింది. ఈ బిల్లును షాక్ తిన్న ఇంటి యజమాని చేసేదేమీ లేక నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగపూర్కు చెందిన లీలాధర్
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. అయితే ఇప్పుడు రేడియో సాయంతో విద్యావ్యాప్తి జరుగుతోంది. కరోనా నేపధ్యంలో విధించిన నిబంధనల కారణంగా విద్యార్థులు
అవివాహిత మహిళ.. అధికారులకు అద్దె మొగుడిని పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒకే రూంలో అధికారిక క్వారంటైన్ లోకి వెళ్లారు. తీరా, అసలు భార్య భర్త కోసం వెతుకుతుండడంతో బండారం బయటపడింది. మహారాష్ర్టలో ఓ మహిళ పోలీసు రంకు భాగోతం వెలుగులోకి వచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డేకి మోడరన్ బైక్ లంటే చాలా క్రేజ్ అన్న విషయం వెల్లడయింది. అత్యాధునిక హార్లే డేవిడ్ సన్ సూపర్ బైక్ పై ఆయన కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి..