తెలుగు వార్తలు » Nagarkurnool District
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అనేకాని పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల నెపంతో తోడబుట్టిన అన్నని అత్యంత పాశవికంగా వేటకొడవళ్లతో నరికి చంపాడు ఓ తమ్ముడు.
నల్లమల ఫారెస్ట్లో అరుదైన పాము ప్రత్యక్షమైంది..నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట రేంజ్ పరిధిలో ఈ రేర్ స్నేక్ను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు.
తాటి కల్లు, ఈత కల్లు గురించి పక్కన పెట్టి ప్రస్తుతం ఎక్కువుగా ఖర్జూరం కల్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కల్లు ఖర్జురం చెట్ల మీద నుంచి దించకుండానే అడ్వాన్స్ ఇచ్చేటంత డిమాండ్ సొంతం...
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆ ప్రాంతం బాగా వెనుకబడింది. గతంలో ఎటు చూసిన కరవు పరిస్థితులే దర్శనమిచ్చేవి. కనీసం తాటి, ఈత కల్లు విక్రయించుకోవాలన్నా గౌడన్నలు నానా అవస్థలు పడే వారు.
మద్యం సేవించిన నలుగురు బాలురు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక ఇబ్బందులతో భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
ఆర్థిక ఇబ్బందులతో భర్తతో గొడవపడిన భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
నాగర్కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలలోని జంగం రెడ్డిపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివాసి చెంచులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. నల్లమల అడవుల్లోని కొండల్లో...