అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
గతేడాది రెండు విజయాలతో మంచి జోరు మీదున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటిస్తుండగా.. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థ్యాంక్యు అనే టైటిల్న�
లవ్ స్టోరీస్ని సున్నితంగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల ఎక్కువగా ఫ్రెండ్ షిప్, లవ్, కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. గతంలో ఓ సారి పంథా మార్చి నయనతారతో 'అనామిక' అనే థ్రిల్లర్ సినిమాను..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఏసియన్ సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారు.