ఎవరైనా ఎక్కువ సమయంలో నిద్ర పోతుంటే.. వీడు కుంభకర్ణుడి తమ్ముడిలా ఉన్నాడు అంటూ కామెంట్ చేయడం సర్వసాధారణం.. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న గ్రామంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది.. నెలల తరబడి నిద్రపోతుంటారు.. ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోతారు.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో... ఎందుకొస్తుందో తెలియని విష జ్వరాలతో గ్రామం మొత్తం మంచాన పడింది.
ఏం జరుగుతుందో తెలియదు..? ఎవరు చేస్తున్నారో తెలియదు..? దాడి జరుగుతుంది.. దాడి చేసింది ఎవరో కనిపించరు.. రక్తం చిందుతుంది.. రక్తం కనిపించదు.. మెదడు దెబ్బ తింటుంది.. అంతు చిక్కని సమస్య..అమెరికా దౌత్యవేత్తలను వెంటాడుతున్న వింత దాడి..