సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
ఓ ఓలా బైక్ రైడర్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఓలా రైడర్పై కేసు నమోదు చేయడమే కాకుండా.. అతనికి 500 రూపాయల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఈ నెల 18న రాత్రి 10.30లకు మైండ్ స్పేస్ నుంచి బంజారాహిల్స్ వెళ్లడానికి ఓలా బైక్ని బుక్ చేసుకున్నాడు. అయితే.. ఆ వ్యక్తి ఎంతకీ రావడం లేదు. అప్పటికే గంట స�
మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మెరుగులుదిద్దింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసిన కేంద్ర.. వాహనాదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చట్టం తీసుకొచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ చట్టం �
కొత్త మోటార్ వాహన సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్లతో రూల్స్ పాటించనివారి తాట తీస్తున్నారు. ఊహించని స్థాయిలో జరిమానాలు వేస్తూ వాహనదారుల బెండ్ తీస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ ట్రక్ డ్రైవర్కు అధికారులు రూ. 86,500ల జరిమానా విధించారు. నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చాక ఇంతటి అధిక మొత్తం జరిమానా విధించడం ఇదే తొలిసా�
టూ వీలర్, కారు ఉందా మీకు? అయితే ఇకపై వాటికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గరే ఉంచుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలు జాగ్రత్తగా పాటించండి. అందులో ఏవైనా లేకపోతే బస్సు, మెట్రో ట్రైన్ను ప్రిపర్ చేయడం బెటర్. ఎందుకంటారా?. ఢిల్లీలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఏకంగా రూ. 23వేలు ఫైన్ వేశారు పోలీసులు. అక్షరాల ఇర�