ఢిల్లీలోని జేఎన్యూలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపును ఆయన ఖండించారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలను అమలుపరచకుండా.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ
బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కాన్పూర్లోని రెజెన్సీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. బీజేపీ వ్యవస్థాపకుల్లో మనోహర్ జోషీ ఒకరు. ఆయన గతంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పార్టీ నిబంధనల ప్రకార�
భాజపా వ్యవస్థాపక సభ్యులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీని సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేరు వేరుగా కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన కొన్ని గంటల తరవాత ఆయన వారి వద్దకు వెళ్లారు. ఈ ఎన్నికల సమరంలో వారిని అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోప�
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అద్వాణి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్లోని గాంధీనగర్ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అద్వాణీని పార్టీ పక్కనపెట్టిందనే విమర్శలు రావడంతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించారు. ‘ఎన్నికల్లో ప�