విజయవాడ: ఎన్నికల ప్రచారంలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడుకే రక్షణలేని ఈ పాలనలో ప్రజలకు ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి సొంత చిన్నాన్నను హత్య చేయించి, ఆ నేరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీద నెట్టేందుకు పోలీసులు, అధికారులు, ఎల్లో మీడియాను వాడుతు
హిందూపురం: హత్యారాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. రేపు హిందుపూరంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పూజలు నిర్వహించిన ఆయన మీడియాతో మ
అమెరికా: డల్లాస్లో వైసీపీ శ్రేణులు వై.ఎస్.వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటించారు. సౌమ్యుడు, వివాద రహితుడు, ప్రజల మనిషి వివేకా లేని లోటు పూడ్చలేనిదని వారు అభిప్రాయపడ్డారు. వివేకాను హత్య చేసిందెవరో తేలాలంటే విచారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు.