తెలుగు వార్తలు » Mulugu
ములుగు జిల్లా వెంకటాపురంలో సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్ హైడ్రామా కలకలం సృష్టించింది.
ములుగు జిల్లాలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పస్రా పట్టణంలో ఫొటో జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు దుండగులు. సోమవారం రాత్రి వరంగల్ ప్రెస్క్లబ్ కోశాధికారి సునీల్ రెడ్డి అనే వ్యక్తిని దుండుగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దాడిలో అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి...
తెలంగాణ రాష్ట్రంలో జరిగే పెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతంలో జరుగుతుంది. ఈ జాతరకు మూల మూల ప్రాంత వాసులు తరలివెళ్తూంటారు. కాగా మేడారం జాతర వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమై.. 8వ తేదీ వరకు జరగనుంది. మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను అతిపెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరించి�
నయాగార… ప్రపంచంలో అందమైన, అతిపెద్ద జలపాతం.. అయితే ఇది చూడాలంటే విమానమెక్కి.. అమెరికా వెళ్లాలి. కానీ అలాంటి జలపాతాన్ని తక్కువ ఖర్చుతోనే చూడొచ్చు. నయాగరా అంతా కాకున్నా.. దాదాపుగా అంతే ఆనందం కలిగించే జలపాతం.. మన తెలంగాణలోనే ఉంది. అదే బొగతా జలపాతం. దీనికి తెలంగాణ ‘నయాగర’గా గుర్తింపు. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి�
తెలంగాణ “నయాగర”గా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతానికి సందర్శకుల తాకిడి మొదలైంది. ఛత్తీస్గఢ్, పెనుగోలు నల్లందేవి వాగు, పాలవాగు గుట్టలపై నుంచి వస్తున్న వరద నీరుతో.. బొగత జలపాతం అందాలు ఒలకబోస్తోంది. వరద నీటితో కళకళలాడుతూ పర్యటకులను మంత్రముగ్ధుల�
మినీ జాతర సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈ క్రమంలో ముందుగా భక్తులు కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని జంపన్నవాగు సమీపంలో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్�
హైదరాబాద్: తెలంగాణలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధ
అభివృద్ధి పనుల కోసమే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టతనిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సీఎంకు ఇచ్చే విఙ్ఞప్తులు, వినతులు కూడా పోరాటంలో భాగమేనని ఆమె అన్నారు. తాను చెప్పిన పల�