2014లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్(MS Dhoni Retirement:) అవుతాడని ప్రకటించినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంత దారుణంగా మారిందో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్(axar patel ) గుర్తు చేసుకున్నాడు.
జట్టుకు నాయకత్వం వహించడంలో ధోనీకి, తనకు ఎంతో డిఫరెన్స్ ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ సారథిగా ఉన్నప్పుడు ప్లేయర్స్ ఎంతో స్వేచ్ఛగా ఆడేవారని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్ను నెంబర్ వన్ స్థానంలో నిలిబెట్టాడు. స్వదేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా టీమిండియాను ఎదురులేని జట్టుగా తీర్చిదిద్దాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత క్రికెట్ టీమ్కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సైలెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్కి శనివారం గుడ్ బై చెప్పేశాడు.
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కొద్దిసేపటి క్రితమే తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ధోని భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయమైన విజయాలు అందించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై పుకార్లు ఆగడం లేదు. ఈ వార్తలను ధోనీ భార్య సాక్షి సహా పలువురు ఖండిస్తూ వస్తున్నప్పటికీ.. ఆయన రిటైర్మెంట్పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.
ప్రపంచకప్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ధోని.. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో జరుగుత�
2019 ప్రపంచకప్లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్కు అందుబాటులో లేడు. సెప్టెంబర్ 2