తెలుగు వార్తలు » MPTC
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు నగారా మోగింది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 29వ తేదీన కౌంటింగ్తో పాటు.. అదే రోజు ఫలితాలు కూడా వెలువడను
గ్యాంగ్స్టర్ నయీంకు చెందిన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులుతో పాటు పోలీస్ శాఖలోని కొందరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అతడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే కమిటీ ఆర్టీఐకు దరాఖాస్తు చేసింది. దీనికి స్పందిస్తూ ఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా కుంచాల ప్రభాకర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక మెదక్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా హేమల శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా లావణ్య రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ
తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం నేటితో ముగియనుంది. మొత్తం 427 మంది ఎంపీపీలు, 6,473 మంది ఎంపీటీసీలు తమ ఐదేళ్ల పదివీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇక గురువారం నుంచి మండలాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే పాతసభ్యుల పదవీకాలం ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. గతంలో ఎంపీ�
ఏపీలో ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే నెల 3, 4 తేదీలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆయా గ్రామ �
తెలంగాణ పరిషత్ ఎన్నికల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లో లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 35,529 మంది సిబ్బంది లెక్కింపు కార
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రేగిన స్వల్ప వివాదం ఘర్షణ స్థాయికి చేరింది. పరస్పరం ఇరువార్గాల నినాదాలతో పోలింగ్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఇది మరింత హీటెక�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.