దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా హరికృష్ణగారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు దేశం పార్టీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ �