AP Reorganisation Act: విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పటికే చాలావరకు నెరవేర్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. విభజన చట్టం..
దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా హరికృష్ణగారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు దేశం పార్టీకి ఆయన అందించిన సేవల వలన పార్టీ �
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికార టీడీపీని మట్టికరిపిస్తూ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తెలుగు పొలిటికల్ స్రీన్పై చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. జగన్ దెబ్బకు టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే స్టేట్ వైడ్ టీడీపీ ఇంత పతనమైన�