Raghu Rama Krishna Raju: సీబీఐ చీఫ్కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)హత్య కేసు దర్యాప్తును వేగవంతం..
MP Mithun Reddy: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని YSRCP ఎంపీ మిథున్రెడ్డి ఆరోపించారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. తన వ్యక్తిగత భద్రత గురించి అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.., ప్రాణహాని ఉందని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు లేఖలో తనకు కేంద్ర భద్రత బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. �
నరసాపురం సొంతపార్టీ వైసీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సొంతపార్టీ నేతలే కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ హైకోర్టులో రెండు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాథరాజుపై సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారే...