ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కను ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పేరుతో పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. అన్ని పోల్స్ కూడా ఎక్కువగా బీజేపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లే.. బీజేపీకి భారీ మెజార్టీని కట్టబెట్టారు. అయితే తెలంగాణలో మాత్రం ఎగ్జిట్ ప�
అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్ తో పాటు తమ ఉత్పత్తులకు కనీస ధర వచ్చేలా చూడాలంటూ.. ఏకంగా వారణాసిలో ప్రధాని మోదీపైనే బరిలోకి దిగారు. తమ నామినేషన్లను సమర్పించారు. వీరి ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి కవిత వెనుకంజ�
నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత ఆమె భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యావంతులు, పట్టణ వాసులు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని ఆమె అన్నారు. Casted my Vote along with my Family members today. As nation goes to polls today, it is the responsibility of all citizens to vote […]
నిజామాబాద్ మాధవ్నగర్లో ముగ్గురు యువకులు రైల్వేగేట్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్తున్న ఎంపీ కవిత వెంటనే స్పందించారు. గాయపడిన యువకులను తన కారులో హాస్పిటల్కు పంపించారు. మరో కారులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కవిత డాక్టర్కు ఫోన్ చేసి గాయపడిన యువకులకు మెరుగైన వైద్యం అంద�
నిజామాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క, నకిలీ విత్తనాల బారిన పడి, విపత్తుల కడగండ్లతో, ఆదుకుంటామని హామి ఇచ్చిన నాయకుల మోసాలతో విసిగిపోయిన రైతలు ఈ సారి నిరసనగా వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఎప్పుడూ ఉరితాడునో, చేనులో బావినో నమ్ముకునే రైతన్నలు….ఈ సారి సామాన్యులుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. నేటితో లోక్స�
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్లోని సారంగాపూర్ హనుమంతుడిని దర్శించుకున్నారు. నామినేషన్ వేసే ముందు కవిత తన భర్త అనిల్తో కలిసి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషనల్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్ప�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం విశేషం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా