BJP-Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని.. అందువల్లే
తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రవీందర్రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
మధ్యప్రదేశ్లో ఓ బిచ్చగాడు తన భార్య కోసం ఏకంగా 90 వేలు పెట్టి బైక్కొన్నాడు. చింద్వారా జిల్లా కేంద్రంలో ఓ వృద్ధ దంపతులు మూడు చక్రాల సైకిల్పై తిరుగుతూ భిక్షాటన చేసుకునేవారు.
మధ్యప్రదేశ్లోని సత్నాలో కేబుల్ కారు ప్రమాదం నుంచి భక్తులు తృటిలో తప్పించుకున్నారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో కేబుల్ కార్లలో భక్తులు గంటల తరబడి చిక్కుకుపోయారు.
tiger cubs rescued from attack by villagers: పాపం రెండు పులి కూనలు.. దప్పికను తీర్చుకోవడానికి అడవి బయటకు వచ్చాయి.. అది చూసి రాళ్లతో దాడి చేశారు గ్రామస్తులు. దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధేశించే చట్ట సభలో ఓ ఎంపీ గబ్బుపని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మంత్రి మొబైల్ ఫోన్లో పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నట్టు ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. పార్లమెంట్ దిగువ సభలో గత కొన్ని నెలలుగా మహిళా