Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్లో వాహనదారులకు షాక్ ఇస్తూ.. 2020 అక్టోబరులో జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల..
ఢిల్లీ యువతి ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన అభ్యంతరకర రిజిస్ట్రేషన్ నంబర్ను మార్చేందుకు రవాణా శాఖ అంగీకరించింది. డిపార్ట్మెంట్ ద్వారా అమ్మాయి వాహనానికి కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్..
కారు బానెట్పై ఎక్కి మంటపానికి వెళుతున్న దృశ్యాలు నెట్లో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. కారుపై స్టంట్స్ చేసిన పెళ్లి కూతురిపై...
కరోనా, లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. భారత్లోనూ లాక్డౌన్ ఎఫెక్ట్తో చాలా రూల్స్ మారాయి. ఇటువంటి తరుణంలో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిబంధనలు కూడా..
కొత్త మోటార్ వెహికల్ సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు నిబంధనలు పాటించని వాహన డ్రైవర్ల బెండు తీస్తున్నారు. భారీ స్థాయిలో ఫైన్లు వేస్తూ బండి బయటకు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. ఒక్కోక్క చోటైతో వాహనాల ధరలకు మించి జరిమానాలను వాయిస్తున్నారు. దీంతో బండ్ల అక్కడే వదిలేసి వెళ్లినవారు, ఆగ్రహంతో తగలబెట్టినవారు కూడా లేకపోల�
మోటార్ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారి బెండు తీశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ సహా, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్త�
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఎన్ని ట్రాఫిక్ నిబంధలు పెట్టినా వాహనదారులు మాట వినకపోవడంతో ఆ రూల్స్ ని మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మోటార్ వెహికల్ బిల్లు సవరణకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉంది. దీని ప్రకారం అతివేగం, �