తెలుగు వార్తలు » mothe srilatha
జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా..
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత లు సోమవారం నాడు (22 న ) పదవీ భాద్యతలు..
టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్రెడ్డి ఎన్నికయ్యారు.
రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో ఇద్దరు మహిళలకు గ్రేటర్ హైదరాబాద్ను అప్పగించారు.
ఆది ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీ విధేయులకే వరించింది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది.