తెలుగు వార్తలు » Mosques
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను అనుసరించే మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించాలని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సూచించారు. చారిత్రక మక్కామసీదు, షాహీమసీదుల్లో..
గుడి, మసీదుపై పడిన సచివాలయ శిథిలాలు పడటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కూల్చివేత సందర్భంగా కొన్ని పెచ్చులు అక్కడున్న దేవాలయం, మసీదుపై పడ్డాయి. ఇలా జరగడం పట్ల....
కొజికోడ్ కుట్టిచిరలోని ఓ మసీదులో రద్దీని నియంత్రించేందుకు మసీదు కమిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తోంది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చే వారికి స్మార్ట్కార్డులు జారీ.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 34 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా.. వీరిలో పది లక్షలకు పైగా కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు దాదాపు మరో రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ క్రమంలో అన్ని దేశాలు దాదాపు లాక్డౌన�
‘కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో ముస్లిములు కత్తులు, పొడవాటి ఖడ్గాలు, సోడా బాటిళ్లను, ఇతర ఆయుధాలను దాచిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య సంచల వ్యాఖ్యలు చేశారు. వారు తమ ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చేసే బదులు.. ఇలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పైగా ఖాజీలు ‘ ప్రబోధాలు ‘ చేయకపోగా.. ఫత్వాలు �
ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు శ్రీలంక. కానీ, ఈస్టర్ రోజు దాడుల తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ రోజు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ ప్రాంతం మరోమారు అట్టుడికింది. యాంటీ ముస్లిం ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్�
న్యూజిలాండ్లో కాల్పులు కలకలం రేపాయి. క్రిస్ట్చర్చ్ సెంట్రల్ సిటీలోని వేరువేరు మసీదులలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతుండగా.. ఒక నిందితుడు పోలీసులకు చిక్కినట్లు