తెలుగు వార్తలు » Moradabad
మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పై సాధ్వి ప్రాచీ మండిపడ్డారు. గతంలో ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడాలని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ కి సమాచారం అందించారని..
యూపీలో ఓ చిరుత హల్చల్ చేసింది. రాష్ట్రంలోని మొరదాబాద్ జిల్లాలో ఓ చిరుత పులి తకుర్ద్వారా ప్రాంతంలో ఎంటర్ అయ్యింది. అంతేకాదు జనావాసంలోకి ప్రవేశించి స్థానిక ప్రజలపై దాడికి దిగింది. దీంతో వెంటనే..
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారుల్లో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కారు డోర్ లాకయ్యింది.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మొరదాబాద్లో ఓ మహిళను పొరుగింటి వారే కొట్టి చంపేశారు. నగరంలోని జయంతిపుర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బుధవారం నాడు యూపీ మురదాబాద్లోని ఓ ప్రాంతంలో మెడికల్ టీంపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.కరోనా కేసుల సర్వే నిమిత్తం వెళ్లిన వైద్య సిబ్బందిపై .. అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. కరోనా అనుమానితులను తీసుకెళ్లేందుకు.. ఓ అంబులెన్స్.. దానికి సెక్యూరిటీగా రెండు పోలీసుల వాహనాలు ఓ మురదాబాద్లోని ఓ ప్రాంతాన�
యూపీలో దారుణ ఘటనచోటుచేసుకుంది. మొరదాబాద్లోని హజీ నెబ్ మసీదు ప్రాంతంలో.. ఓ కరోనా పేషేంట్స్తో వెళ్తున్న అంబులెన్స్పై అల్లరిమూకలు మూకదాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వైద్య సిబ్బందితో పాటు.. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. అదే ప్రాంతంలోని ఓ ఇంటిలో కరోనా పాజిటివ్తో ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతని కుటుంబ సభ్యులను 108 వ్య�
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు అనాజ్ ఖురేషీ రెచ్చి పోయాడు. యూపీలోని మొరాదాబాద్ లో బీభత్సం సృష్టించాడు. వీధుల్లో నానా హంగామా చేసిన అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు… చేపలు పట్టే వలలు విసిరి, తాళ్లతో కట్టేసి నానా పాట్లూ పడ్డారు. చివరకు అతి కష్టం మీద పోలీసు స్టేషనుకు తరలించారు. గురువారం ఇతగాడు షర్టు విప్పేస
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. మొరాదాబాద్లో పోలింగ్ ఆఫీసర్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున్నాడని అతడిపై దాడికి పాల్పడ్డారు బీజేపీ కార్యకర్తలు. పోలింగ్ అధికారి తానే ఈవీఎంల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లపై ఒత్త�
మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం కానున్న వేళ యూపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని ఓ బ్యాంకులో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. దాదాపు 1700 జన్ధన్ అకౌంట్లలో రూ.10,000/- చొప్పున మొత్తం రూ. 1.7 0 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే ఈ డిపాజిట్లపై ఆ ప్రాంతంలో పుకార్లు మొదల�