Tourist Places: వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్లో చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది పర్యటనకు వెళ్లేందుకు ప్రణాళికలు..
ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దూరంగా ఉండడం విశేషం..
ఇప్పటికే బీజేపీ సర్కార్పై ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.. తాము తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధిపై సభలో చర్చకు సిద్ధం అయితే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి.
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.. తాము తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధిపై సభలో చర్చకు సిద్ధం అయితే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి.