వేసవి తాపంతో అల్లాడుతోన్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణశాఖ. రికార్డు టెంపరేచర్స్కి ఒకట్రెండు రోజుల్లోనే ఎండ్ కార్డ్ పడనుందని తెలిపింది.
భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రోజుల తరబడి అక్కడి ప్రజలు ఇంకా బురద నీటిలోనే మగ్గుతున్నారు. భయం గుప్పిట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు..
నైరుతి రుతుపవనాలు రావడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొజిక్కోడ్, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
మయన్మార్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం పడిన భారీ వర్షాలకు మోన్ రాష్ట్రంలోని యే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. సుమారు 16 ఇళ్లు నేలమట్టమై.. బురదలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగం�
మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న, తెలంగాణను 13న రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. దీంతో వరుణుడి రాక కోసం అట�
రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా జూన్ 2న కాకుండా.. జూన్ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అ