తెలుగు వార్తలు » Monsoon 2019
బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తీరం వైపు దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపించే తుఫాన్ ముంచుకొస్తుంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్బుల్ పారదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంల
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కాగా.. చెన్నైలో తీవ్ర తుఫాన్.. ‘మహా తుఫాన్’గా మారింది. ఐఎండీ హెచ్చరికలతో.. కేరళలోని సుమారు 4 జిల్లాలో.. అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. త్రిసూర్, ఎర్నా కులం, అలుపుల, తిరువనంతపురం జిల్లా కలెక్టర్�
72 గంటల్లో.. దక్షిణాది రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఐఎండీ హెచ్చరికలతో.. కేరళలోని సుమారు 4 జిల్లాలో.. అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. త్రిసూర్, ఎర�
అరేబియా మహా సముద్రంలో అల్పపీడనంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందుని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల ను
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు జోరుగా వర్షాలు పడనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల నుంచి ఉత్తర కోస�
గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న భారీ వర్షంలో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఇదిలా ఉ
హైదరాబాద్లో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే.. మధ్యాహ్నం కూడా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షంతో.. ప్రజలు భయాందోళన చెందారు. నగరంలోని బేగంపేట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఈసీఎల్, బోరబొండ, మ�
భాగ్య నగరంపై వరుణుడి ప్రతాపం ఇంకా ఆగలేదు. గత కొన్ని రోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం మొత్తం జలమయమైంది. ఒక్క సెప్టెంబరు నెలలో గత 111 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని కాలనీల్లో నీళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పలు
తెలుగు రాష్ట్రాల్లో.. వర్షం.. బీభత్సం సృష్టిస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోని కూడా.. జోరుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో.. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. రోడ్లన్నీ మోకాళ్లకుపైగా నీరు చేరుతున్నాయి. లోతట్టుప్రాంతాల్లో.. కార్లు, ద్విచక్రవాహనాలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్లో వర్షం కుంభవృష్టిగా పడింది. మం�