ఓవైపు తగ్గిపోయిందనుకున్న కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ కోరలు చాస్తోంది. మరోవైపు కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా విజృంభిస్తోంది. ఈక్రమంలో కర్ణాటక (Karnatka) లో అరుదైన మంకీఫీవర్ (Monkey Fever) కలకలం రేపుతోంది.
Monkey Fever: కరోనా (Corona) థార్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది, రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అందరూ సంతోషించారు. వైద్య నిపుణులు సైతం ఇకపై భయాపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అయితే ఈ సంతోషాన్ని ఆవిరిచేస్తూ మరో మయదారి రోగం దేశంలో మరోసారి వెలుగు..
దేశ వ్యాప్తంగా ప్రజలు ఓ వైపు కరోనా వైరస్తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు చాప కింద నీరులాగా కోతి జ్వరం వ్యాపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం సతమతమవుతుంటే..
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గా జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.