బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, ఆమెను చిత్రహింసులు పెట్టారు.
సభ్యసమాజంలో తలదించుకునే ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. రానురనూ మనుషుల్లో మానవత్వ విలువలు మంట కలిసి పోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ బాలికపట్ల కాలయముడయ్యాడు. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే తండ్రితో పాటు ఒడిలో పెట్టుకొని ఆడించాల్సిన తాత కూడా ఆమెను వదలలేదు. దీంత
మానవత్వం మంటగలిసింది. మనిషి అనే పదాన్ని మరిచిపోతున్నారు. విజయనగరం జిల్లాలో మానవ మృగం ఒకటి రెచ్చిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో వాయిస్ కాల్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.