తెలుగు వార్తలు » MOHANDAS PAI
ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్ఆర్ నిపుణులు �