తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.