India-US Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సోమవారం వర్చువల్ ద్వారా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరు దేశాల అగ్రనేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.
India - US: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. దాదాపు నెలన్నర నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
PM Modi-Biden meeting: ఉక్రెయిన్లో భీకరయుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్తో వర్చువల్గా భేటీ అవుతున్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు రక్షణ , ఆర్ధిక రంగాల్లో సహకారంపై కూడా ఇద్దరు నేతలు చర్చిస్తారు.