తెలుగు వార్తలు » model code of conduct
West Bengal Election 2021: పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక్ష దాడులకు దిగాయి. దీంతోపాటు నాయకుల..
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలతో యుద్ధం రాజుకుంటుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
Panchayat Bypolls: జమ్మూ కాశ్మీర్లో దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 8 జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించారని ఈ సీ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం
రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు. వర్మని కొంతమంది మ్యూజియంలో ఉంచాల్సిన విలువైన వ్యక్తి అంటారు. మరికొందరు అడవిలోకి నెట్టేసి..బయటకు రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. �
ఎన్నికల కమిషన్లో నిష్పాక్షికంగా, ధైర్యంగా నూతన సంస్కరణలను ప్రారంభించిన టిఎన్ శేషన్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా అమలు చేసి, 1990 లలో మారుతున్న ఎన్నికల సంస్కరణలకు నాయకత్వం వహించిన శేషన్, గుండెపోటుతో ఆదివారం చెన్నైలో మరణించారు. ఆయన వయసు 86 సంవత్సరా�
గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘంనోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్ స్పదించాలని, లేని పక్షంలో ఆయనను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింద�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వార్దాలో చేసిన ప్రసంగంలో కోడ్ ఉల్లంఘనలు లేవంటూ ఎన్నికల సంఘం(ఈసీ) చెప్పడంపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈసీ ఎన్నికల నియమావళిని ‘మోదీ కోడ్ ఆఫ్ కాండక్ట్’గా మార్చినట్లు స్పష్టమైందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ర�
కేంద్ర మంత్రి మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ను 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి అమలులోకివస్తాయి. ఏప్రిల్ 11 న ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో ముస్లిం ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఒక ర్యాలీ సందర్భంగా మేనకా గాంధీ చేసిన వ్యాఖ్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రకటించిన న్యూనతమ్ ఆయ్ యోజన (ఎన్వైఎవై-న్యాయ్) పథకాన్ని ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్ ‘బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్’గా ఉన్�